చందూర్ లో శ్రీ విగ్నేశ్వర కాలనీలో దొంగల బీభత్సం

84చూసినవారు
చందూర్ లో శ్రీ విగ్నేశ్వర కాలనీలో దొంగల బీభత్సం
చందూర్ మండలంలో శ్రీ విగ్నేశ్వర కాలనీలో దొంగలు హచ్ చల్ చేశారు. శ్రీనివాస్ తన తండ్రి మరణించడంతో గురువారం రాత్రి తన పాత ఇంటికి నిద్రకు వెళ్ళగా గుర్తు తెలియని దుండగులు రాత్రివేళ ఇంట్లో దొంగతనం చేసి బీరువాను పగలగొట్టి 8 తులాల బంగారం, 5తులాల వెండి, 9 వేల నగదు ఎత్తుకెళ్లారని బాధితుడు శ్రీనివాస్ తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్