ట్రాఫిక్ తో ఇక్కట్లు పడుతున్న వాహనదారులు

58చూసినవారు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సన్మాన సభ సందర్భంగా జిల్లాలోని మారుమూల గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున జిల్లాకు తరలి రావడంతో గ్రామాల రోడ్లన్నీ ట్రాఫిక్ తో నిండిపోవడంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిత్యం రోడ్లపై వెళ్లే వాహనదారులు, అంబులెన్స్, తదితర ఎమర్జెన్సీ వాహనాలు ఆగిపోవడంతో ఇబ్బంది పడ్డారు.

సంబంధిత పోస్ట్