నిజామాబాద్: షబ్బీర్ అలీని కలిసిన నగర అధ్యక్షుడు కేశవేణు

67చూసినవారు
నిజామాబాద్: షబ్బీర్ అలీని కలిసిన నగర అధ్యక్షుడు కేశవేణు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్ షబ్బీర్ అలీని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు హైదరాబాద్ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనను నుడా చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో కేశవేణు షబ్బీర్ కు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అభివృద్ధికి కృషి చేస్తాననీ అన్నారు. షబ్బీర్ ను కలిసిన వారిలో కొండ పాక రాజేశ్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్