అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

19148చూసినవారు
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
లింగంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. కొర్పోల్ గ్రామానికి చెందిన గాండ్ల ఆంజనేయులు అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ పోషణ, పిల్లల చదువులకు అప్పు చేసి ఎలా తీర్చాలో తెలియక బాధపడుతూ ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం పశువుల కొట్టంలో దూలానికి ఉరేసుకుని ఆంజనేయులు మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రభాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్