నిఖార్సైన తెలంగాణ వాది కొండ లక్ష్మణ్ బాపూజీ

71చూసినవారు
నిఖార్సైన తెలంగాణ వాది కొండ లక్ష్మణ్ బాపూజీ
స్వాతంత్రోద్యమంలో నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న నిఖార్సైన తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎల్లారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం పాండి పెద్దలు అన్నారు. శనివారం పద్మశాలి సంఘ భవనంలో పాండి పెద్దల సమక్షంలో లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పాండి పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ తొలి తరం పోరాట యోధుడు, తుది శ్వాస వరకు తెలంగాణకై పోరాడరని కొనియాడారు.

సంబంధిత పోస్ట్