విషాదం.. ప్రాణం తీసిన గుండెపోటు

15765చూసినవారు
విషాదం.. ప్రాణం తీసిన గుండెపోటు
సదాశివనగర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన సాజిద్ (32) అనే ఆటో డ్రైవర్ గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అందరితో కలుపుగోలుగా ఉండే సాజిద్ మృతితో అతని స్నేహితులు, కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్