ఆప్, కాంగ్రెస్ మధ్య శాశ్వత పొత్తు ఉండదు: కేజ్రీవాల్

54చూసినవారు
ఆప్, కాంగ్రెస్ మధ్య శాశ్వత పొత్తు ఉండదు: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్, కాంగ్రెస్ మధ్య శాశ్వత పొత్తు ఉండదని తెలిపారు. బీజేపీని ఓడించడమే లక్ష్యమని చెప్పారు. నియంతృత్వ పాలనను అంతం చేయడానికే పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. బీజేపీని గద్దె దించేందుకు ప్రజలు కూడా ఒక్కటయ్యారని వెల్లడించారు. ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తన జైలు వాసం దేశ భవిష్యత్తుకు ప్రమాదం కాదని చెప్పారు.

సంబంధిత పోస్ట్