లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

69చూసినవారు
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా రెండోసారి ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆయన ఎన్నికైనట్లు బుధవారం ప్రకటించారు. అనంతరం ఓం బిర్లాను స్పీకర్ ఛైర్ వద్దకు ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్