IIT మద్రాస్​‌లో​ రూ.500కే ఆన్​‌లైన్ కోర్సు

63చూసినవారు
IIT మద్రాస్​‌లో​ రూ.500కే ఆన్​‌లైన్ కోర్సు
IIT- మద్రాస్ విద్యార్థులకు 8 వారాల పాటు ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒక్కో కోర్సుకు రూ.500 నామమాత్రపు రుసుంతో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు పలు అధునాతన కోర్సులను బోధించనుంది. తమ భాగస్వామిగా నమోదు చేసుకున్న పాఠశాలల్లో 11, 12వ తరగతులు చదువుకున్న విద్యార్థులకు మాత్రమే ఈ సదావకాశం కల్పిస్తోంది. ఈ దరఖాస్తుల గడువు 10వ తేదీ వరకు పొడిగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్