మోదీ ప్రసంగానికి అడ్డుపడిన ప్రతిపక్షాలు

56చూసినవారు
మోదీ ప్రసంగానికి అడ్డుపడిన ప్రతిపక్షాలు
రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి దేశానికి మార్గదర్శనం చేశారని, వికసిత్ భారత్ లక్ష్యాలను వివరించారని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో తమను మూడో సారి ఎన్నుకున్నారని వివరించారు. అయితే, లోక్ సభలో మోదీ ప్రసంగానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి. నీట్, మణిపూర్ అంశంపై మాట్లాడాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రతిపక్షనేతలపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్