‘అగ్నిప‌థ్‌పై ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయి’ (Video)

62చూసినవారు
కార్గిల్ విజ‌య్ దివ‌స్ సంద‌ర్భంగా ఇవాళ ప్ర‌ధాని మోదీ ద్రాస్ సెక్టార్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొని మాట్లాడారు. అగ్నిప‌థ్ స్కీమ్‌‌ను విమ‌ర్శిస్తున్న ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. విప‌క్షాలు ఆర్మీని బ‌ల‌హీన‌ప‌రుస్తున్నాయ‌న్నారు. కొంద‌రు వ్య‌క్తుల ఆలోచ‌న‌ల‌కు ఏమైందో తెలియ‌డం లేద‌ని, పెన్ష‌న్ డ‌బ్బుల‌ను ఆదా చేసేందుకు ఈ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్