3,033 పాల కలశాలతో దుర్గమ్మకి పాలాభిషేకం (వీడియో)

55చూసినవారు
చిత్తూరు జిల్లా, వి.కోట పట్టణంలో వెలసివున్నా శ్రీ దుర్గా మాత ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం నిర్వహించిన పాల కలశాల ఊరేగింపును కన్నుల పండుగలా నిర్వహించారు. శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నుండి 3033 పాల కలశాలతో పెద్ద ఎత్తున మహిళలు దుర్గామాత ఆలయం వరకు పట్టణంలో ఊరేగింపుగా తరలివచ్చారు. అనంతరం అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్