పానీపూరి ప్రియులు జర జాగ్రత్త.. మీ కోసమే ఈ (VIDEO)

79చూసినవారు
జార్ఖండ్ రాష్ట్రంలోని గర్వా జిల్లా మజిగవాన్ బజార్ ప్రాంతానికి చెందిన అన్షు, రాఘవేంద్ర పానీపూరీ వ్యాపారం చేస్తున్నారు. వారే పెద్ద మొత్తంలో పానీపూరీని తయారు చేస్తారు. తాజాగా వీరిద్దరూ పానీపూరీ పిండిని నేలపై వేసి కాళ్లతో తొక్కుతూ అత్యంత జుగుప్సాకరంగా తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్