రాప్తాడులో మళ్లీ పోటీ చేస్తున్న పరిటాల సునీత

72చూసినవారు
రాప్తాడులో మళ్లీ పోటీ చేస్తున్న పరిటాల సునీత
గతంలో 2సార్లు MLAగా గెలిచి మంత్రిగానూ పనిచేసిన పరిటాల సునీత గత ఎన్నికల్లో విరామం తీసుకుంది. ఈ సారి మళ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. 2009, 2014 ఎన్నికలలో రాప్తాడు నుంచి వరుసగా 2సార్లు MLAగా గెలిచిన ఆమె.. 2019 ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు. ఆమెకు బదులుగా తన కుమారుడు పరిటాల శ్రీరామ్ ఆ ఎన్నికలలో పోటీ చేయగా.. వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

సంబంధిత పోస్ట్