సతీమణితో పవన్ కళ్యాణ్ సెల్ఫీ.. వైరల్!

55చూసినవారు
సతీమణితో పవన్ కళ్యాణ్ సెల్ఫీ.. వైరల్!
ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తన సతీమణి అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందిన సతీమణికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తన భార్యతో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

సంబంధిత పోస్ట్