మళ్లీ వర్షం.. మహబూబ్ నగర్- తాండూర్ రాకపోకలు బంద్

57చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని ఇబ్రహీంబాద్ వాగు వద్ద మళ్లీ వర్షం పడడంతో ఎన్ హెచ్ -167 ప్రధాన రహదారిపై వరద నీరు పాడుతుంది. దీంతో శుక్రవారం మహబూబ్ నగర్, తాండూర్ మరియు పరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా ఎస్సై శేఖర్ రెడ్డి మాట్లాడుతూ. ప్రయాణికులు మహబూబ్ నగర్- తాండూర్ వెళ్లే రహదారికి అంతరాయం ఏర్పడిందని, వేరే రూట్ నుంచి వెళ్లాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్