జర్నలిస్ట్ మృతి తీరని లోటు

67చూసినవారు
జర్నలిస్ట్ మృతి తీరని లోటు
పెద్దపల్లి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పెరక రమేష్ మృతి జర్నలిజానికి తీరని లోటని.. విజ్జన్న యువసేన వ్యవస్థాపకులు అల్లం వినోద్ రెడ్డి అన్నారు. సోమవారం వారి కుటుంబానికి అల్లం వినోద్ రెడ్డి 50 కిలోల బియ్యం వితరణ చేయగా, బొడ్డుపల్లి శ్రీనివాస్, అహ్మద్ అందించారు. అలాగే పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ లు పోతని పురుషోత్తం, భూతగడ్డ సంపత్ లు కొంత నగదు ను అందించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి రవి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్