17 మంది మనుమలు, మనుమరాళ్లకు ఒకేసారి పెండ్లీ

73చూసినవారు
17 మంది మనుమలు, మనుమరాళ్లకు ఒకేసారి పెండ్లీ
ఒకరికి పెండ్లి చేయడానికి సంబంధాన్ని చూడటమే కష్టంగా మారిన ఈ రోజుల్లో.. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లా నోఖా మండలం లాల్‌మదేసర్ గ్రామానికి చెందిన సూర్జారామ్ గోదారా ఏకంగా 17 మందికి ఒకేసారి వివాహాలు జరిపించారు. వీరందరి వివాహాలకు ఒకే శుభలేఖను ముద్రించి, మనుషులకు ఏప్రిల్ 1న, 12 మంది మనుమరాళ్లకు ఆ మర్నాడు పెళ్లిళ్లు చేశారు.

సంబంధిత పోస్ట్