రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. ఎప్పుడంటే..?

311830చూసినవారు
రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. ఎప్పుడంటే..?
కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. ఇప్పటికే 16 విడతలుగా రైతులకు పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధిని విడుదల చేసిన కేంద్రం.. ఇప్పుడు 17వ విడతను ఎప్పుడు విడుదల చేస్తారో కీలక అప్‌డేట్​ ఇచ్చింది. 17వ నిధులు ఇప్పుడు మే ఆఖరి వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ మే ఆఖరి వారం లేదా జూన్ తొలి వారంలో అకౌంట్లోకి డబ్బులు పడతాయని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్