ఈ ఏడాది 50 మంది మావోయిస్టులు మరణించారు. ఈ మారణ కాండను మావోయిస్ట్ సెంట్రల్ రీజినల్ బ్యూరో ప్రతినిధి తాజాగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల్లో ఈ నెల 15న బంద్కు పిలుపునిచ్చారు. గత 15 రోజుల్లోనే 22 మంది మావోయిస్టులను పోలీసులు హత్య చేశారని ఆయన ఆరోపించారు.