ట్రాఫిక్‌ పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన యువతి (Video)

553చూసినవారు
సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులతో ముంబై మహిళ దురుసుగా ప్రవర్తించిన వీడియో వైరలవుతోంది. ఈ వీడియోలో ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్‌పై మహిళ హెల్మెట్ లేకుండానే బైక్ నడపడంతో.. పోలీసులు ఆమెను ఆపారు. ఇప్పుడు ప్రధాని మోదీ చెబితేనే బైక్ ఆగుతుందని ఆ మహిళ పోలీసుకే వార్నింగ్‌ ఇచ్చింది. నా వాహనాన్ని తాకితే చేయి నరికేస్తానంటూ బెదిరించింది. కేసు నమోదు చేశారు. వీడియో పాతదే అయినా.. తాజాగా వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్