పాలకుర్తిలో ఆంధ్ర మహాసభ ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ

81చూసినవారు
పాలకుర్తిలో ఆంధ్ర మహాసభ ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ
ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామానికి చెందిన దేశముఖ్ రాపాక రాంచంద్రారెడ్డి 60 గ్రామాలకు పాలకుడు. అతను రజాకార్ నాయకుడు ఖాసీం రజ్వీ నాయకత్వంలో ఉపనాయకుడిగా ఉండేవాడు. ఈ క్రమంలో రాంచంద్రారెడ్డి కుమారుడు బాబుదొర ఆగడాలకు అంతులేకుండా పోయింది. పేదలను సజీవ దహనం చేయడం, ఆడవారి మానప్రాణాలు దోచుకుంటూ దుర్మార్గంగా వ్యవహరించేవా. దొరల దాష్టీకానికి వ్యతిరేకంగా పాలకుర్తిలో ఆంధ్ర మహాసభ ఏర్పాటుకు చాకలి ఐలమ్మ భర్త నర్సింహ, కుమారులు, మరికొంత మంది కృషి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్