అశోక్ నగర్ లో గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులు(వీడియో)

54చూసినవారు
హైద‌రాబాద్ లోని అశోక్ న‌గ‌ర్‌లో మ‌ళ్లీ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది. గ్రూప్-1 ప‌రీక్ష‌ల‌ను రీ షెడ్యూల్ చేయాల‌ని ఆందోళ‌న‌కు దిగిన అభ్య‌ర్థుల‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల దాడుల్లో ప‌లువురు అభ్య‌ర్థులకు తీవ్ర గాయాల‌య్యాయి. జీవో 29 ర‌ద్దు చేసేంత వ‌ర‌కు తమ పోరాటం ఆగ‌ద‌ని అభ్య‌ర్థులు తేల్చిచెప్పారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక నినాదాల‌తో అశోక్ న‌గ‌ర్ ద‌ద్ద‌రిల్లిపోతోంది. ఈ మేరకు పలువురు అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్