యువీ, రైనా, భజ్జీలపై పోలీసులకు ఫిర్యాదు

56చూసినవారు
భారత మాజీ క్రికెటర్లు యువరాజ్, సురేశ్ రైనా, హర్భజన్ తో పాటు గుర్కీరత్ పై ఫిర్యాదు నమోదైంది. PAKను ఓడించి వరల్డ్ లెజెండ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచాక వీళ్లు కుంటుతూ సెలబ్రేట్ చేసుకున్న వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీంతో వీరు వికలాంగులను అవహేళన చేశారంటూ నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్