కేరళలోని 20 లోక్సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది. కర్ణాటకలో 14, రాజస్థాన్ 13, మహారష్ట్ర 8, ఉత్తరప్రదేశ్ 8, మధ్యప్రదేశ్ 6, అసోం 5, బీహార్ 5, బెంగాల్ 3, ఛత్తీస్గఢ్ 3, కాశ్మీర్ 1, మణిపూర్ 1, త్రిపుర 1స్థానంలో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఐతే.. మధ్యప్రదేశ్లోని బెతుల్ స్థానంలో బీఎస్సీ అభ్యర్థి హఠాన్మరణంతో ఎన్నిక వాయిదా పడింది. బెతుల్ లో ఓటింగ్ను మే 7వ తేదీకి వాయిదా వేశారు.