మీ పెట్టుబడిని రెట్టింపు చేసే పోస్టాఫీస్ పథకం.. రూ.1000 తోనే ప్రారంభం

570చూసినవారు
మీ పెట్టుబడిని రెట్టింపు చేసే పోస్టాఫీస్ పథకం.. రూ.1000 తోనే ప్రారంభం
పోస్టాఫీస్ అందిస్తున్న కిసాన్ వికాస్ పత్ర పథకం ద్వారా మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో 7.5 శాతం చొప్పున వడ్డీ రేటు లభిస్తుంది. వడ్డీని వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తుంటారు, దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం సరిగ్గా 9 సంవత్సరాల 7 నెలలు లేదా మొత్తం 115 నెలల్లో మీ పెట్టుబడి డబుల్ అవుతుంది. పోస్టాఫీస్ లేదా బ్యాంకులకు వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్