బెంగళూరులోని సూపర్ మార్కెట్లలో కస్టమర్లను మాస్కులు తొలగించమని కోరుతూ వెలసిన పోస్టర్లు

55చూసినవారు
బెంగళూరులోని సూపర్ మార్కెట్లలో కస్టమర్లను మాస్కులు తొలగించమని కోరుతూ వెలసిన పోస్టర్లు
బెంగళూరులోని పలు సూపర్ మార్కెట్లలో దొంగతనాలు పెరిగిపోవడంతో కస్టమర్లు మాస్కులు తొలగించి రావాలని పోస్టర్లు వెలిశాయి. మాస్కులు ధరించిన వ్యక్తులు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లడంతో సుమారు రూ.1.2 లక్షలు నష్టపోయినట్లు సూపర్ మార్కెట్‌లోని ఓ ఉద్యోగి తెలిపాడు. ఇటీవల జరిగిన పలు చోరీలు, దోపిడీల్లో దొంగలు తమను గుర్తుపట్టకుండా మాస్కులు ధరిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్