ఇండియా కూటమిదే అధికారం: మల్లికార్జున ఖర్గే

70చూసినవారు
ఇండియా కూటమిదే అధికారం: మల్లికార్జున ఖర్గే
గత ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఎన్నికల్లో తాము చాలా మెరుగుపడ్డామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈసారి ఇండియా కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐదో రౌండ్ పోలింగ్ ముగిసే సరికి విపక్షాల కూటమి మళ్లీ పుంజుకుంది. ప్రభుత్వంపై పోరాటానికి దళిత, వెనుకబడిన సంఘాలు కూటమికి మద్దతు పలుకుతున్నాయి. బీజేపీని ఓడించేందుకు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు వ్యూహాలను అనుసరించాం’’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్