పెట్రోల్ బంకులో లారీ నుంచి చెలరేగిన మంటలు

53చూసినవారు
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి శివారులో ఉన్న నయారా పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్ బంకులో డీజిల్ పోసుకోవడానికి వచ్చిన లారీ డీజిల్ ట్యాంక్ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే బంకులోని సిబ్బంద్రి అప్రమత్తమై మంటలను ఆర్పివేయటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారటంతో.. నెటిజన్లు పెట్రోల్ బంకులోని సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్