ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ జోస్యం.. గెలిచే సీట్లు ఎన్నంటే!

1901చూసినవారు
ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ జోస్యం.. గెలిచే సీట్లు ఎన్నంటే!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం వాటిల్లుతుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 51 సీట్లు మాత్రమే గెలుచుకోగలదని ఆయన అన్నారు. అయితే వైసీపీ మాత్రం ప్రశాంత్ కిషోర్ జోస్యం ఈసారి ఫలించదనే ధీమాతో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అనంతరం దీనిపై అందరికీ ఓ స్పష్టత రానుంది.

సంబంధిత పోస్ట్