ఒకే పారాలింపిక్స్‌లో 2 అథ్లెటిక్స్ పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచిన ప్రీతి పాల్

71చూసినవారు
ఒకే పారాలింపిక్స్‌లో 2 అథ్లెటిక్స్ పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచిన ప్రీతి పాల్
పారా అథ్లెట్ ప్రీతి పాల్ ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. 23 ఏళ్ల ప్రీతి పారిస్ 2024 పారాలింపిక్స్‌లో ఆదివారం జరిగిన మహిళల 200 మీ-టీ35 ఈవెంట్లో తన రేసును 30.01 సెకన్లలో పూర్తి చేసి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమె శుక్రవారం మహిళల 100 మీటర్ల-టీ35 ఈవెంట్లో 14.21 సెకన్లలో తన పరుగును పూర్తిచేసి కాంస్యం గెలుచుకుంది.

సంబంధిత పోస్ట్