హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి

69చూసినవారు
హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్