స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోదీ

80చూసినవారు
స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రష్యా, ఆస్ట్రేలియాలో పర్యటించిన మోదీ.. ఆయా దేశాధినేతలతో సమావేశమయ్యారు. రష్యా, ఆస్ట్రేలియా, భారత్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కూడా పుతిన్‌తో మోదీ చర్చించారు.

సంబంధిత పోస్ట్