చీపురుపట్టిన ప్రధాని మోదీ (Video)

70చూసినవారు
అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి చీపురు పట్టి చెత్తను శుభ్రం చేశారు. అనంతరం ‘గాంధీ జయంతి సందర్భంగా నేను, నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛతా సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈరోజు మీరు కూడా అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నాను. దాని ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్‌ను బలోపేతం చేయండి’ అని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్