నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

52చూసినవారు
నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ నేడు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు తెలంగాణలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని కరీంనగర్ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత వరంగల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం ఏపీలోని రాజంపేట బహిరంగ సభ, విజయవాడ రోడ్ షోలో ఆయన పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్