మనిషిని చుట్టేసిని కొండచిలువ(వీడియో)

84చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జబల్‌పూర్‌లో బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తిని 15 అడుగుల కొండ చిలువ బలంగా చుట్టేసింది. ఆ తర్వాత అతడిని మింగేసేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన గ్రామస్థులు ధైర్యం చేసి పామును చంపి అతడిని రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. కొద్దిపాటిలో చావు నుంచి తప్పించుకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్