రాహుల్, ప్రియాంకగాంధీ తెలంగాణ పర్యటనలు ఖరారు
By Shashi kumar 55చూసినవారురాహుల్, ప్రియాంకగాంధీ తెలంగాణ పర్యటన తేదీలు ఖరారు అయ్యాయి. ఈనెల 5న నిర్మల్, గద్వాల్ సభల్లో రాహుల్గాంధీ పాల్గొననున్నారు. ఈనెల 9న కరీంనగర్, సరూర్నగర్ సభల్లో రాహుల్గాంధీ పాల్గొననున్నారు. ఈనెల 6న ఎల్లారెడ్డి, తాండూర్, సికింద్రాబాద్ సభల్లో ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు.