వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ లేఖ

53చూసినవారు
వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ లేఖ
కేరళలోని వయనాడ్ స్థానాన్ని వదులుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడి ప్రజలకు తాజాగా లేఖ రాశారు. ‘వయనాడ్ బ్రదర్స్, సిస్టర్స్ అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను మీకు పెద్ద పరిచయం లేకపోయినా ఐదేళ్ల క్రితం నన్ను నమ్మి గెలిపించారు. ఇప్పుడు మీ తరఫున పోరాడేందుకు నా సోదరి ప్రియాంక ఉన్నారు. ఆమెకు అవకాశం ఇస్తే అద్భుతంగా పనిచేస్తారు. మీ అందరికీ ఎప్పుడూ అండగా ఉంటా. థాంక్స్’ అని రాసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్