సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్

78చూసినవారు
సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్
భారత మహిళల జట్టు చెలరేగిపోయింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత దక్షిణాఫ్రికా 215/8 స్కోరు చేయగా, టీమిండియా 40.4 ఓవర్లలో ఛేదించింది. స్మృతి మంధాన 90, షఫాలీ వర్మ 25, ప్రియా పునియా 28, హర్మన్‌ప్రీత్ 42, జెమీమా 19 పరుగులు చేశారు. దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి చెరో 2 వికెట్లు తీయగా, శ్రేయాంక, పూజా వస్త్రాకర్ తలో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్