బుడమేరు గండ్ల వద్ద గట్టును మరింత ఎత్తు పెంచుతున్నాం: మంత్రి నిమ్మల

84చూసినవారు
బుడమేరు గండ్ల వద్ద గట్టును మరింత ఎత్తు పెంచుతున్నాం: మంత్రి నిమ్మల
బుడమేరు దగ్గర పూడ్చిన గండ్ల వద్ద గట్టును మరింత ఎత్తు పెంచుతున్నామని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గట్టు నుంచి వెళ్తున్న కొద్దిపాటి సీపేజ్‌ను కూడా నియంత్రించేలా మెటల్, జియో మెంబ్రేన్ టెక్నాలజీ వాడుతున్నామన్నారు. రెండు గండ్ల మధ్య నల్ల రేగడి మట్టితో గట్టును బలోపేతం చేస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో వరద పెరిగినా.. పట్టిసీమ నీరు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్