ఏపీలో కనువిందు చేస్తున్న రైవాడ జలాశయం (వీడియో)

73చూసినవారు
ఏపీలోని అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం స్థానిక ప్రజలను కనివిందు చేస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఈ జలాశయంలోకి 1800 క్యూసెక్కుల వరద నీరు చేరింది. దీంతో అధికారులు జలాశయం ఒక గేటు ఎత్తి నీటిని దిగువ శారదా నదిలోకి విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంతాలు దేవరాపల్లి, చోడవరం, అనకాపల్లి, తదితర మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.

సంబంధిత పోస్ట్