యూపీలో రామయుగం ప్రారంభం: సీఎం (Video)

594చూసినవారు
ప్రధాని మోదీ ఆదేశాలతో, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్‌లో రామయుగం ప్రారంభమైందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి అన్నారు. ఇవాళ అయోధ్య రామమందిర దర్శనానికి వచ్చిన సందర్భంగా శ్రీరామున్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 500 ఏళ్ల తర్వాత రామ్‌లల్లా తన జన్మస్థానంలో విరాజమానం కావడం మన అదృష్టమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్