పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

1912చూసినవారు
పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండల కేంద్రంలో 1996_1997 సంవత్సరములో చదివిన పూర్వపు విద్యార్థులు ఆదివారం పలుగుట్ట ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. 6 వ తరగతి నుండి 10 వ తరగతి చదువుకున్న స్నేహితులo. 27 సంవత్సరాల తరువాత అందరూ కలిసి నాటి మధురానుభూతులను నెమరు వేసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్