చలివేంద్రాన్ని ప్రారంభించిన భీమ్ భరత్

1080చూసినవారు
చలివేంద్రాన్ని ప్రారంభించిన భీమ్ భరత్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం హిమాయత్ నగర్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని గురువారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాకారం మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, చిలుకూరు మాజీ సర్పంచ్ వీరభద్ర స్వామి, దేవర వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్