ఎంపీ రంజిత్ రెడ్డితో కాంగ్రెస్ నేతల భేటీ

50చూసినవారు
ఎంపీ రంజిత్ రెడ్డితో కాంగ్రెస్ నేతల భేటీ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఆదివారం చేవెళ్ల నియోజకవర్గం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ రంజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకొని భేటీ అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలు కీలక అంశాలు చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్