టిఆర్ఎస్ నేతల ఇంటింటి ప్రచారం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొహినాబాద్ మండల పరిధిలోగల స్థానిక టిఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్య ఆదేశాలను అనుసరించి బుధవారం చేవెళ్ల పార్లమెంటు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ విఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు.