చేవెళ్ల మండలం పర
ిధిలోగల ధర్మాసాగర్ గ్రామంలో శనివారం ఉదయము ఈదురు గ
ాలులతో కూడిన అకాల భారీ వర్షం కురవడంతో గుర్రాల బల్వంత్ రెడ్డి అనే రైతు తన పొలములో సాగు చేసుకుంటున్నా బొ
ప్పాయి వనము ఒక్కసారిగా నేలకు ఒరిగినట్లు తెలిపారు. సుమారుగా 5 నుండి 6 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తపరిచారు. ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన తనను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.