ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి ఎన్నికల ప్రచారం

80చూసినవారు
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్య ప్రచారoలో భాగంగా శనివారం చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్