ధోనీపై మీమ్స్ వరద

554చూసినవారు
ధోనీపై మీమ్స్ వరద
ధోనీ ఈ ఐపీఎల్ 2024లో ఓ హీరో స్థాయి నుంచి ఇంటర్నెట్ లో మీమ్స్ కోసం వాడుకునే సరుకుగా మారిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతని బ్యాటింగ్ స్థానాన్ని ప్రశ్నిస్తూ ఎంతో మంది ఇప్పుడు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఎన్నో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ముందు నువ్వెళ్లు అంటూ చివరికి కోచ్ డ్వేన్ బ్రావోను ధోనీ అడుగుతున్నట్లుగా కూడా మీమ్స్ క్రియేట్ చేశారు.

సంబంధిత పోస్ట్