బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం

70చూసినవారు
చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వికారాబాద్ జిల్లా పూడూరు, పరిగి, కుల్కచర్ల మండలాల్లో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పరిగినియోజకవర్గ బీసీలతో కలిసి  ఓబిసి మోర్చా సమావేశం నిర్వహించారు. గత పదేళ్ళలో బిజెపి ప్రభుత్వం బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని విశ్వకర్మ యోజన పథకంతో బీసీల కులవృత్తులను ప్రోత్సహించారని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్